వైయస్ మరణంతోనే ఆయన పాలన అంతమైంది: జెసి దివాకర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం అవుతుందా, పొత్తు పెట్టుకుంటుందా అనే అంశంపై అది తమకు తెలియదని, ఆ విషయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవికే తెలుసునన్నారు. చిరు సమైక్యవాది అన్నారు. అయితే కాంగ్రెస్లో ఎప్పుడూ రెండు వాదనలు ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications