హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ మరణంతోనే ఆయన పాలన అంతమైంది: జెసి దివాకర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణంతోనే ఇతని పాలన అంతమైపోయిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ జెసి దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. మళ్లీ వైయస్ పాలన తెస్తామని అంటున్న వారు వైయస్ పాలన అంతమైందని తెలుసుకోవాలని చెప్పారు. ఆయన మరణించిన తర్వాత మళ్లీ వైయస్ పాలన ఎలా తీసుకు వస్తారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం అవుతుందా, పొత్తు పెట్టుకుంటుందా అనే అంశంపై అది తమకు తెలియదని, ఆ విషయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవికే తెలుసునన్నారు. చిరు సమైక్యవాది అన్నారు. అయితే కాంగ్రెస్‌లో ఎప్పుడూ రెండు వాదనలు ఉన్నాయని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X