వైయస్ మరణంతోనే ఆయన పాలన అంతమైంది: జెసి దివాకర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం అవుతుందా, పొత్తు పెట్టుకుంటుందా అనే అంశంపై అది తమకు తెలియదని, ఆ విషయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవికే తెలుసునన్నారు. చిరు సమైక్యవాది అన్నారు. అయితే కాంగ్రెస్లో ఎప్పుడూ రెండు వాదనలు ఉన్నాయని చెప్పారు.
జెసి దివాకర్ రెడ్డి చిరంజీవి వైయస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ హైదరాబాద్ jc diwakar reddy chiranjeevi ys rajasekhar reddy ys jagan sonia gandhi hyderabad
Story first published: Thursday, February 3, 2011, 15:03 [IST]