కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిటెక్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి 5న జగన్ పరామర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: ఆత్మహత్య చేసుకున్న బిటెక్ విద్యార్థిని వరలక్ష్మీ కుటుంబాన్ని ఫిబ్రవరి 5వ తారీఖున మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ను విద్యార్థులకు సక్రమంగానే అందించడం లేదని జగన్ కడపలో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వరలక్ష్మి కుటుంబాన్ని కలిసి వారిని ఓదార్చనున్నారు.

కాగా వరలక్ష్మి ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. విద్యార్థులు విజ్ఞాన్ కళాశాల కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరలక్ష్మి మృతికి కళాశాల యాజమాన్య వైఖరే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X