కసబ్ మరణశిక్షపై ఫిబ్రవరి 21వ తేదీన ముంబై హైకోర్టు నిర్ణయం

తనకు విధించిన మరణశిక్షపై కసబ్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కసబ్కు ముంబై ప్రత్యేక కోర్టు నిరుడు మరణశిక్ష విధించింది. ఉగ్రవాదులు ముంబైలో చేసిన దాడిలో 166 మంది మరణించారు. భారత్పై యుద్ధం ప్రకటించినందుకు ప్రత్యేక కోర్టు కసబ్కు మరణశిక్ష విధించింది.












Click it and Unblock the Notifications