వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ మరణశిక్షపై ఫిబ్రవరి 21వ తేదీన ముంబై హైకోర్టు నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
ముంబై: ముంబై దాడుల కేసులో దోషి అజ్మల్ కసబ్‌కు విధించిన మరణశిక్షపై ముంబై హైకోర్టు ఈ నెల 21వ తేదీన నిర్ణయాన్ని వెల్లడించనుంది. కసబ్‌ను కోర్టుకు తీసుకురావడం సురక్షితం కాదని భావించిన కోర్టు వీడియో అనుసంధానం ద్వారా విచారణ జరిపిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం చెప్పారు. 2008 నవంబర్ 11వ తేదీ ముంబై దాడుల కేసులో కసబ్ ఒక్కడే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు.

తనకు విధించిన మరణశిక్షపై కసబ్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కసబ్‌కు ముంబై ప్రత్యేక కోర్టు నిరుడు మరణశిక్ష విధించింది. ఉగ్రవాదులు ముంబైలో చేసిన దాడిలో 166 మంది మరణించారు. భారత్‌పై యుద్ధం ప్రకటించినందుకు ప్రత్యేక కోర్టు కసబ్‌కు మరణశిక్ష విధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X