చిరంజీవికి ఊహించని పదవి, వెయిట్ అండ్ సీ: పిసిసి చీఫ్ డిఎస్

మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వెళుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తనతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నారన్నారు. గీత గీసే సమయం వస్తే వారు కాంగ్రెసు పార్టీ వైపే ఉంటుందని చెప్పారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాబట్టి ఆయనతో ఉన్న సత్సంబంధాల కారణంగానే వారు జగన్ వెంట వెళుతున్నారని చెప్పారు. కాగా డిఎస్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications