జగన్ను సిఎంను చేయాలని ప్రజలు చూస్తున్నారు: మేకపాటి రాజమోహన్ రెడ్డి

పోలవరం ప్రాజెక్టు గురించి కొంతమంది జగన్కు తెలుసా అని అడుగుతున్నారనీ, అవన్నీ సాంకేతికపరమైన అంశాలని, తెలుసుకోవాలనుకుంటే అర్థగంట చాలని అన్నారు. చిరంజీవి తన అవస్థలు తను పడుతున్నాడని అన్నారు. కాకపోతే నాయకుడంటే నటించడం కాదనీ, నాయకుడనే వారికి ఓర్పు, సహనం, ధైర్యం ఉండాలనీ అంటూ పరోక్షంగా చిరుకు ఆ లక్షణాలు లేవని విమర్శించారు. అదే సమయంలో వైఎస్ జగన్లో మాత్రం నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications