కడప, పులివెందులలో గెలుస్తాం: సోనియా గాంధీతో శ్రీనివాస్

పీఆర్పీ విలీనం కాంగ్రెస్కు అదనపు బలమే కానీ కాంగ్రెస్ బలహీనం కాలేదని చెప్పారు. కొండా సురేఖపై చర్చించలేదని స్పష్టం చేశారు. కడప, పులివెందుల ఎన్నికలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదని, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీతో చర్చించిన అనంతరం ఖరారు చేస్తామని చెప్పారు. చిరంజీవికి అయినా, ఆయన పార్టీ నేతలకు అయినా అర్హతలను బట్టి పదవులు ఉంటాయని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారన్నారు. రచ్చబండను అడ్డుకోవద్దని కోరారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications