ఎవరికీ భయపడేది లేదు: అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై డిఎస్
అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే పది శాతం సభ్యుల మద్దతు కావాలని, తెరాసకు కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని, ప్రతిపాదన దశలోనే అది వీగిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఎవరు అవిశ్వాసం ప్రతిపాదించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సహాయ నిరాకరణ వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యోగులతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
శ్రీనివాస్ కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం శాసనసభ హైదరాబాద్ srinivas congress no confidence motion assembly hyderabad
English summary
PCC president D Srinivas said that Congress will not fear about no confidence against CM Kiran Kumar Reddy. He said that his government will face no confidence any time. He rejected to comment on TDP role regarding no confidence motion.
Story first published: Monday, February 14, 2011, 15:02 [IST]