బిల్లు పెట్టకుంటే ఈజిప్టు తరహా ప్రజా ఉద్యమం: ఎంపీ మధు యాష్కీ

తెలంగాణ కోసం అందరం కలిసి శాంతియుతంగా పోరాడుదామని సూచించారు. ఉద్యమంలో హింసకు తావు ఉండకూడదన్నారు. తెలంగాణ తప్ప మాకు ఎలాంటి ప్యాకేజీలు అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రకటించకుంటే త్వరలో రాజకీయ సంక్షోభం తప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications