అసెంబ్లీ గొడవ: మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

బొత్స సత్యనారాయణ, మాణిక్య వరప్రసాద్, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కె. జానా రెడ్డి, రఘువీరా రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, దానం నాగేందర్, ఆనం రామనారాయణ రెడ్డి, గీతారెడ్డి, డికె అరుణ, వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి తదితర మంత్రలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 23వ తేదీన ప్రతిపాదించే బడ్జెట్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కిరణ్ కుమార్ రెడ్డి వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications