ఐఎఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్లే ఆంధ్ర మావోయిస్టుల పాత్ర?

కాగా, ఒరిస్సా ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య మధ్యవర్తులుగా పనిచేయడానికి తెలుగు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ హరగోపాల్, ఆర్ఎస్ రావు హైదరాబాదు నుంచి బయలుదేరుతున్నారు. అయితే, మావోయిస్టులు గడువు పెంచాలని హరగోపాల్ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా కొంత దిగిరావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మావోయిస్టుల డిమాండ్ల పరిష్కారానికి ఒరిస్సా ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఆయన చెప్పారు. మావోయిస్టుల్లో కొందరిని చట్టపరిధిలో విడుదల చేయడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన తమ సహచరులు సుదర్శన్, రామకృష్ణ భార్య పద్మక్క, గంటి ప్రసాద్లను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.
వినీల్ కృష్ణ కిడ్నాప్లో గాజర్ల రవి, దుబాయ్ శంకర్ వంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన మావోయిస్టులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, డెడ్లైన్ పెంచాలని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా మావోయిస్టులను కోరారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications