మనకు వైయస్ జగన్ ఉన్నాడు, కలిసి పోరాడుదాం: రోజా
ఫీజుల రీయంబర్స్మెంట్ కోసం పక్క రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని, ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల రీయంబర్స్మెంట్ చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. వైయస్సార్ పథకాలను కొనసాగిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని ఆమె అన్నారు. పరీక్షలు రాయాల్సిన సమయంలో విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ కోసం ఆందోళనలకు దిగుతున్నారని ఆమె అన్నారు.
English summary
Actress and political leader Roja said that we should fight for fee reimbursement under the leadership of YS Jagan. He
appealed to the students to do not commit suicides.
Story first published: Friday, February 18, 2011, 18:03 [IST]