హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యే పయ్యావుల సంచలన వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలుగుదేశం సీమాంధ్ర శానససభ్యుడు పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని తాను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరుతానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అయితే, తాను ఈ విజ్ఞప్తిని పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా చేస్తానని ఆయన చెప్పారు.

తన అభిప్రాయంపై తమ పార్టీకి చెందిన ఇతర సీమాంధ్ర నాయకులను కూడా సంప్రదిస్తానని ఆయన చెప్పారు. శాసనసభ జరుగుతున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేస్తుండడంతో కేశవ్ ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
TDP Seemandhra MLA Payyavula Keshav decided to meet Assembly deputy speaker Nadendla Manohar and to appeal propose Telangana resolution in Assembly. He said that he will request on Telangana resolution on personal level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X