నల్లధనంపై చర్చ జరుగుతోంది: రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

మారుతున్న కాలాన్ని బట్టి స్వేచ్చా వాణిజ్యం తప్పనిసరి అని చెప్పారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని మన దేశానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇటీవలి కాలంలో నల్లధనంపై చర్చ బాగా జరుగుతోందన్నారు. ఆహార ధాన్యాల ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళుతుందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications