చంద్రబాబు హెరిటేజ్పై తెలంగాణవాదుల దాడి, ఫర్నీచర్ ధ్వంసం

మెదక్ జిల్లాలో బిహెచ్ఇఎల్లో తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. బిడిఎల్ ఉద్యోగులు కూడా సుమారు 2వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంలోని పలు కార్యాలయ గదులకు తాళాలు వేశారు. చిట్యాల అయిల్ మిల్లుపై దాడి చేశారు. అదిలాబాద్ జిల్లా నిర్మల్లో పెట్రోల్ బంక్పై దాడి చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంధ్రా అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ సింగరేణి కార్మికులు హోమం చేశారు.












Click it and Unblock the Notifications