తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళల మృతి

East Godavari District
రాజమండ్రి: తూర్పు గోదావరిలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందటం ఘోర విషాదాన్ని నింపింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద ఓ ఆర్టీసి బస్సు - ఆటో ఢీ కొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న వారు మృతి చెందారు. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మృతి చెందిన ముగ్గురూ మహిళలే. పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి.

కాగా తీవ్ర గాయాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా పోలీసులు ఈ ప్రమాదం కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+