తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళల మృతి

కాగా తీవ్ర గాయాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా పోలీసులు ఈ ప్రమాదం కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications