ఎంపీ లగడపాటి దిష్టిబొమ్మ దగ్ధం: భారీగా ట్రాఫిక్ జాం

లగడపాటి రాజగోపాల్ మొదటినుండి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నాడని ఆరోపించారు. రాజధాని హైదరాబాద్లో ఉన్న ఆయన ఆస్తులు కాపాడుకోవడానికే లగడపాటి ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణకు కేంద్రం వెనక్కు వెళితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దెబ్బతింటుందని హెచ్చరించారు. కాగా ఈ కారణంగా ఖైరతాబాద్లో భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది.












Click it and Unblock the Notifications