మార్చి 10వ తేదీన హైదరాబాదు దిగ్బంధం: కె చంద్రశేఖర రావు

తాము తెలంగాణ కోసం ఆందోళన చేస్తే లోకసభలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బొమ్మలాగా కూర్చున్నారని, ఒక్క మాట చెప్పాలని సుష్మా స్వరాజ్ అడిగినా బల్బు వెలగలేదని, అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుందని, ఆ స్విచ్ ఎక్కడ ఉందో తమకు తెలుసునని, అందుకు తాము ఏం చేయాలో తెలుసునని ఆయన అన్నారు. కూకట్పల్లి శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ విషయంలో అసెంబ్లీ ఆవరణలో ఏం జరిగిందో తెలియదు గానీ మల్లేష్ ఆగ్రహం పట్టలేక ఓ దెబ్బ వేశాడని, దానికి జైల్లో ఉన్నాడని, ఇప్పుడు మలేష్ ఫార్ములా చెలామణిలోకి వచ్చిందని ఆయన అన్నారు.
తాను ఏది మాట్లాడినా వివాదం చేస్తున్నారని, తాను సీమాంధ్రులపై ఉమ్మేస్తానని అన్నట్లు మీడియా చిత్రీకరించిందని, తాను అన్న మాటల వెనకా ముందులు తీసేసి మీడియా వివాదాలు సృష్టిస్తోందని, అయినా తానేమీ బాధపడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి ముందుకు రాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సిగ్గూ శరం లేదని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంక్రిమెంట్లు ఇస్తామని ఆయన చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications