వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాఫ్ట్వేర్కు ప్రణబ్ మొండిచేయి, ఎన్నారైలకు రూ. 81 కోట్లు
కాగా, ప్రవాస భారతీయులకు 2011-12 బడ్జెట్లో భారీ వరాలేమీ కురిపించలేదు. గత ఏడాది కేటాయించిన మొత్తానికి రూ.8 కోట్లు అదనంగా చేర్చి రూ.81 కోట్లు కేటాయించారు. 2010-11 బడ్జెట్లో ఎన్నారైలకు రూ.73 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేటాయించిన మొత్తంలో రూ.6 కోట్లను 'ప్రవాస భారతీయ దివస్" వేడుకల కోసం పద్దు చూపారు. ఈ ఏడాది ఆరంభంలో, జనవరి 7,8,9 తేదీల్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రవాస భారతీయ దివస్ వేడుకలు జరిగిన తెలిసిందే. ఆ మొత్తాన్ని బడ్జెట్లో లెక్కచూపారు. ఈ పద్దు పోను మిగిలిన రూ.75 కోట్ల బడ్జెట్లో ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ అవసరాల నిమిత్తం రూ.47.50 కోట్లను కేటాయించారు. ఇవన్నీ పోను ప్రవాస భారతీయుల సంక్షేమ కార్యక్రమాల కోసం ఉదారంగా రూ.9.20 కోట్లు ప్రతిపాదించారు.
Comments
English summary
Finance Minister Pranab Mukherjee's budget has almost all ignored IT sector. Pranab said that no IT parks will be
allowed further. He allocated 81 crores for NRIs in his Budget.
Story first published: Tuesday, March 1, 2011, 7:49 [IST]