కాకరపల్లి కాల్పులపై దద్ధరిల్లిన అసెంబ్లీ, ఎల్లుండికి వాయిదా
తాము ఏ అంశం మీద అయినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, ఏ అంశంపై చర్చ జరపాలో ప్రతిపక్షాలు నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంతగా సర్ది చెప్పినా ప్రతిపక్షాలు వినలేదు. దీంతో ఆయన సభను ఎల్లుండికి వాయిదా వేశారు. కాగా, తెలంగాణ అంశంపై శాసనమండలిలో రభస జరిగింది. తెలంగాణ అంశంపై చర్చించాలని తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలను వాయిదా వేశారు.
Comments
నాదెండ్ల మనోహర్ శాసనసభ శ్రీకాకుళం జిల్లా హైదరాబాద్ nadendla manohar assembly srikakulam district hyderabad
English summary
As Srikakulam district Kakarapalli police firing incident rocked, assembly adjourned for day after tomorrow. Legislative Council also adjourned on Telangana issue.
Story first published: Tuesday, March 1, 2011, 12:37 [IST]