గోద్రా రైలు దగ్ధం కేసులో 11 మందికి ఉరి, 20 మందికి జీవిత ఖైదు

తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గోద్రా రైలు దగ్ధం కేసులో హజీ బిల్లా, రజాక్ కుర్కుర్లతో పాటు ప్రధాన నిందితుడు ఉమర్జీకి కేసు నుంచి విముక్తిని ప్రసాదించింది. గోద్రా రైలు దగ్ధం కేసులో మొత్తం 94 మందిపై నేరారోపణ చేస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009 జూన్లో సబర్మతి జైలు ఆవరణలో ప్రారంభమైంది. గోద్రా రైలు ఆరో కోచ్ను దగ్ధం చేయడంలో క్రిమినల్ కుట్రకు పాల్పడి, 59 మంది మరణానికి కారణమయ్యారంటూ వారిపై నేరారోపణ చేశారు.












Click it and Unblock the Notifications