వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంటు సాక్షిగా చీలిన తెలంగాణ, సీమాంధ్ర: గుత్తా వర్సెస్ కావూరి
దీంతో కావూరి ఆ కాగితాన్ని తీసుకొని పక్కకు విసిరేసి నేను ఎందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం నాకు ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో తెలంగాణ ఎంపీలు గుత్తాకు మద్దతుగా నిలబడ్డారు. కావూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలు కూడా కావూరికి అండగా నిలబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పర వ్యక్తిగత దూషణలు కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా కావూరి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీకి తెలంగాణ ఎంపీలు ఫిర్యాదు చేశారు. కావూరి ప్రణబ్, అహ్మద్ పటేల్ల అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది.
కావూరి సాంబశివరావు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంటు తెలంగాణ న్యూఢిల్లీ kavuri sambasiva rao gutta sukhender reddy parliament telangana new delhi
English summary
Telangana and Seemandhra Congress MPs divided in to two groups in Parliament central hall on thursday. Nalgonda MP Gutta demanded Kavuri resignation, but he rejected.
Story first published: Thursday, March 3, 2011, 12:31 [IST]