సహాయ నిరాకరణతో తెలంగాణ ప్రజలు నష్టపోతారు: జెపి

ఇటు తెలంగాణ ఎమ్మెల్యేలు, అటు సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసంబ్లీని స్తంభింపజేయడం సరికాదన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నా, విడిపోయినా ఎక్కడి ప్రజలు అక్కడే ఉంటారన్నారు. పలువురిలో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల దృష్ట్యా సభను అడ్డుకోకూడదని సూచించారు. ప్రభుత్వం సభలో ప్రజలకు జవాబుదారిగా ఉండాలని అన్నారు. సమావేశాలు నడుస్తున్న తీరుపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications