వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
త్వరలో తెలంగాణ సమస్యకు పరిష్కారం: వీరప్ప మొయిలీ
కాగా తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో తెలంగాణ నినాదాలు చేయడాన్ని, సభను అడ్డుకోవడంపై కూడా ఆయన స్పందించారు. గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ ప్రాంత ఎంపీలతో సమావేశమవుతామని చెప్పారు. వీరితో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మినహా కోర్ కమిటీ అంతా భేటీ అయ్యే అవకాశం ఉంది.
Comments
English summary
Central Minister Veerappa Moily said Central Government know how to solve Telangana issue problem. He said Every problem will be solved. He confirmed that High Command will talk with Telangana MPs today.
Story first published: Thursday, March 3, 2011, 15:46 [IST]