పీఆర్పీ ఆధ్యక్షుడి హోదాలో చిరంజీవి చివరి సమావేశం!

మార్చి 7వ తారీఖున సోమవారం చిరంజీవి పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు. రాష్ట్ర కార్యవర్గంజిల్లా కార్యవర్గం, జిల్లా కార్యవర్గంతో చిరంజీవి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సుమారు వెయ్యి మందికి పైగా ఆఫీసు బేరర్లు పాల్గొననున్నారు. పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి చివరగా మాట్లాడుతారు. విలీనంపై వారి వారి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఆయన తీసుకున్న విలీనం నిర్ణయాన్ని పార్టీ ఆమోదించినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపి పార్టీ అనుబంధ సంస్థలను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications