సంస్కృతిపై దాడి కాదు ఆవేశంతో చేసినది: గాయకుడు దేశపతి

ఆధిపత్య భావంతోనే సీమాంధ్రులు తెలంగాణ సంస్కృతిని అణిచి వేశారన్నారు. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు చనిపోతే సాహితీ లోకం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ గుండె చప్పుడును సాహితీ లోకం ఏనాడు పట్టించుకోలేదన్నారు. విగ్రహాల వెనుక ఉన్న రాజకీయం చూడాలని ఆయన సూచించారు. మనుషుల్ని విడదీసి మూలాలు చూడాలని కోరారు. కాగా విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని గరికపాటి ప్రశ్నించారు. కవులు విశ్వ మానవతా సందేహాన్ని ఇవ్వాలన్నారు. ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని అన్నారు.
More From
-
తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications