జగన్ను, టిఆర్ఎస్ను అణిచి వేయడానికి కుట్ర: గోనె ప్రకాశరావు

రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం అంటూ ఏమీ లేవన్నారు. రెండూ ఒకటే అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదన్నారు. కాగా జగన్ సొంత పార్టీ పెట్టడాన్ని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు హర్షిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్థన్ తిరుపతిలో అన్నారు. 2004 ముందు పతనస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో వైఎస్ నిలబెట్టారని చెప్పారు. టీడీపీ అమ్మకానికి సిద్ధంగా ఉందన్నారు.
More From
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications