సభకు ఎమ్మెల్యేలు: ఫలించిన సిఎం, డిఎస్ దౌత్యం

కేంద్రం నిర్ణయం ప్రకటించే వరకు సమావేశాలకు హాజరు కావాలని సిఎం, డిఎస్ నచ్చజెప్పటంతో వారు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఎట్టకేలకు వారు శాసనసభ సమావేశాలకు హాజరవుతామని చెప్పారు. కాగా సమావేశంలో డిఎస్ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అధికార సభ్యులుగా ఉండి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లక పోవడం ఏమిటని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సభకు వెళ్లక పోవడం మంచిది కాదని సూచించారు.
సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. సభ నడుస్తుంటే టిజెఎఫ్ పోటీ అసెంబ్లీకి ఎలా వెళతారని ఆయన వారిని ప్రశ్నించారు. బయట ఉండి మీరు సాధించినది ఏంటని ఆయన ప్రశ్నించారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications