తెలంగాణ రచయితల విగ్రహాలు ప్రతిష్టించాల్సిందే: కల్వకుంట్ల కవిత

ఇప్పటికై తెలంగాణ కవులు, రచయితల విగ్రహాలు స్థాపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికై తెలంగాణ మేధో సంపత్తిని గుర్తించాలని ఆమె అన్నారు. సీమాంధ్ర కవులు, రచయితల విగ్రహాలు తెలంగాణలో స్థాపించారని, సీమాంధ్రలో మాత్రం తెలంగాణ కవులు, రచయితల విగ్రహాలు లేవని ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఇది ప్రభుత్వ వివక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాభిమాన్ యాత్ర పేర జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన కవులు, రచయితలు పాల్గొన్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications