ఆ ఐదుగురు సినీరంగాన్ని నాశనం చేస్తున్నారు: నట్టి కుమార్

సినిమా రేట్లు పెంచడం వల్ల పైరసీ మరింతగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతల అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఆ ఐదుగురు ముఖ్యమంత్రిని కలిసి టికెట్ రేట్లు పెంచాలని కోరారని ఆయన చెప్పారు. తామంతా నిర్మాతలం కాదా ఆయన అడిగారు. టికెట్ రేట్లు పెంచితే తాము ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ ఏళ్ల తరబడి సినిమాలు నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. నిర్మాతల మండలి నిర్ణయం గానీ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలను కాదని ఆ ఐదుగురు పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచాలని కోరారని ఆయన చెప్పారు.
ఈ ఫిల్మ్ నగర్ మాది, తెలుగు సినీ రంగం మాది అనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారని, తమను కాదని చేస్తే సర్వనాశనం అవుతారని, అవుతున్నారని ఆయన చెప్పారు. వారు తీసిన భారీ సినిమాలు బాక్సాఫీసు వద్ద దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెంపు వ్యవహారంలో ఓ కుంభకోణం ఉందని, ఆ కుంభకోణం బయటపడుతుందని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెరిగితే చిన్న సినిమాలు ఎక్కువ కాలం ఆడబోవని ఆయన అన్నారు.
-
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
సీక్రెట్గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
ఉస్తాద్కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో












Click it and Unblock the Notifications