కెసిఆర్ను నిలదీసిన డిఎస్, సోనియాను కలవాలని సూచన

తెలంగాణపై తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని చెప్పారు. తాము ఇంత ఒత్తిడి కేంద్రంపై తీసుకు వస్తుంటే కేవలం సింగిల్ ఎజెండాతో పార్టీ పెట్టిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఅర్ మాత్రం ఏ మేరకు ఒత్తిడి తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అంటూ అధికార పక్షాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాల వద్దకు వెళ్లడం ఎంత వరకు సమంజసం అన్నారు.
కేంద్రం కూడా తెలంగాణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తమ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications