లగడపాటి చిల్లరదొంగలా పారిపోయి వచ్చాడు: కిషన్ రెడ్డి

విగ్రహాల విధ్వంసంలో లగడపాటి ఓ రాజకీయ అజ్ఞాని అని, లగడపాటికి తమపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం విజయవాడలో దీక్షలు చేపట్టి చిల్లరదొంగలా హైదరాబాద్కు పారిపోయి వచ్చారని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. విగ్రహాల విధ్వంసంపై తమపై ఆరోపణలు చేసే ముందు లగడపాటి జరిగిన వాస్తవాలను తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. లేకుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విగ్రహాల విధ్వంసం వెనుక తమ పార్టీ కార్యకర్తల హస్తం లేదని ఆయన స్పష్టం చేశారు.
అవసరమైతే లగడపాటి రాజగోపాల్ డిటెక్టివ్ ఏజెన్సీతో విగ్రహాల విధ్వంసంపై దర్యాప్తు చేయించుకోవచ్చునని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ ప్రకటనలకు, విమర్సలకు, వ్యాఖ్యలకు తమ పార్టీ భయపడబోదని ఆయన అన్నారు. తమ పార్టీ లడగపాటి రాజగోపాల్ వంటివారిని ఎంతో మందిని చూసిందని ఆయన అన్నారు.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications