మళ్లీ వైయస్ జగన్ ఓదార్పు యాత్ర, ఈసారి విజయనగరం జిల్లాలో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి శుక్రవారం ఓదార్పుయాత్ర షెడ్యూల్ను వెల్లడించారు. ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాలు, 30 మండలాలు, 4 మున్సిపాల్టీల్లో పర్యటించనున్నారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకూ 580 కిలోమీటర్లలో ఓదార్పుయాత్ర జరగనుంది.












Click it and Unblock the Notifications