హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందకృష్ణ సీమాంధ్రులకు అమ్ముడు పోయారు: కొప్పుల ఈశ్వర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Koppula Eshwar
హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణపై తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నేత ఆర్డీ విల్సన్ శనివారం వేరువేరుగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందకృష్ణ సీమాంధ్ర నేతల ప్రోత్సాహంతోనే టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన సీమాంధ్ర నేతలకు అమ్ముడు పోయారన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని అన్నారు.

కాగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నేత ఆర్డీ విల్సన్ కూడా మందకృష్ణపై విమర్శలు కురిపించారు. కృష్ణకు కేసిఆర్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. అఖిలపక్షం పేరుతో మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకు తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు.

English summary
TRS MLA Koppula Eshwar said today that MRPS state president Manda Krishna Madiga is Seemandhra agent. He questioned Manda Krishna when he fight for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X