మొన్న చిందేసిన కాంగ్రెసు నేత గంగా భవాని నేడు ఏడ్చింది

అయితే గంగాభవాని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోమవారం పోలింగ్ కేంద్రం వద్దనే డాన్సు చేసి అందరినీ అలరించింది. జగన్ వర్గం వారు జై జగన్, జై వైయస్ఆర్ అంటుండటంతో ఉద్వేగం ఆపుకోలేక పోయిన గంగాభవాని కాంగ్రెసు పార్టీ కార్యకర్తలతో కలిసి డాన్సు చేసింది. తన విజయం ఖాయమన్నట్లుగా ఆమె ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అనుకోని ఓటమిని మాత్రం ఆమె జీర్ణించుకోలక పోయింది.












Click it and Unblock the Notifications