పార్టీ అధ్యక్షుడి హోదాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు

కాగా విజయనగరం జిల్లాలో చేపట్టనున్న ఓదార్పుయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆ పార్టీ జిల్లా నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు గురువారం విడుదల చేశారు. ఓదార్పుయాత్ర ఈ నెల 28న కొత్తవలస నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యాత్ర వచ్చే నెల అంటే ఏప్రిల్ 5వ తారీఖున విజయనగరంలో ముగుస్తుందని అన్నారు.
జగన్ పార్టీ పెట్టిన తర్వాత తమ జిల్లా పర్యటనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం శుభపరిణామమని సాంబశివరాజు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications