పార్టీ అధ్యక్షుడి హోదాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు

కాగా విజయనగరం జిల్లాలో చేపట్టనున్న ఓదార్పుయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆ పార్టీ జిల్లా నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు గురువారం విడుదల చేశారు. ఓదార్పుయాత్ర ఈ నెల 28న కొత్తవలస నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యాత్ర వచ్చే నెల అంటే ఏప్రిల్ 5వ తారీఖున విజయనగరంలో ముగుస్తుందని అన్నారు.
జగన్ పార్టీ పెట్టిన తర్వాత తమ జిల్లా పర్యటనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం శుభపరిణామమని సాంబశివరాజు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications