చర్యలు తీసుకోండి: జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ఎంపీల ఫిర్యాదు

కాగా లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్కు లేఖ రాశారు. అందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ప్రథమ స్థానంలో ఉంటుందని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడినప్పటికీ ఆ ప్రభావం స్థానికంలో పడదని ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మరో ఎంపీ కావూరి సాంబశివరావు కూడా ఎన్నికలలో ఓటమి, గెలుపులు సహజమే అని చెప్పారు. పలువురు ఎంపీలు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్ చేశారు. ఎంపీల ఫిర్యాదు తర్వాతనైనా అధిష్టానం స్పందిస్తుందో లేదో చూడాలి. కాగా జగన్ వర్గం కూడా ఫిర్యాదులకు భయపడేది లేదంటోంది.












Click it and Unblock the Notifications