మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ను ప్రశ్నించిన ముంబై పోలీసులు

కౌశల్ను సైబర్ సెల్ కార్యాలయానికి రప్పించి అతని ట్విట్టర్లో రాసిన విషయాల గురించి ప్రశ్నించారు. సీలింక్ కేబుల్స్ తెగిపోయాయనే ప్రచారం ఊపందుకుని సీలింక్ మీదుగా వెళ్లవద్దని హెచ్చరిస్తూ గత బుధవారం నగరంలో ఎస్ఎంఎస్లు జోరుగా ఒకరి నుంచి మరొకరికి వెళ్లాయి. అరగంటలో ఆ విషయం మీడియా కనిపెట్టింది. 4.7 కిలోమీటర్ల వంతెనను నిర్మించిన హిందూస్తాన్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ సైబర్ క్రైమ్ దర్యాప్తు విభాగంలో ఫిర్యాదు చేసింది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications