చంద్రబాబుకు అవమానం ఎక్కువ, రాజ్యపూజ్యం తక్కువ: హరీష్

పంచాంగ కర్తలతో కూడా చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఉగాదిని కూడా సమైక్యాంధ్రలోనే చేసుకుంటామని పంచాంగ కర్త గార్గేయ చెప్పడంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యనించారు. చంద్రబాబు మనస్సులోని మాటను గ్రహించి గార్గేయ ఆ విధంగా చెప్పారని ఆయన అన్నారు. 2009లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని గార్గేయ గతంలో చెప్పారని, అది పగటి కలగానే మిగిలిపోయిందని, సమైక్యాంధ్ర కూడా పగటి కలగానే మిగులుతుందని ఆయన అన్నారు. చంద్రబాబును సంతోషపెట్టడానికే గార్గేయ ఆ విధంగా చెప్పారని ఆయన అన్నారు.
More From
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications