వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుట్టపర్తి సత్య సాయిబాబాకు వారసుడే లేడా, ప్రకటించని ట్రస్టు?
చిన్నప్పుడు తాను రాసిన పాటల్లో కూడా సత్య సాయి షిర్డీ సాధువును ఉటంకిస్తూ వస్తున్నారు. తాను 8 ఏళ్ల తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో తాను తిరిగి జన్మిస్తానని షిర్డీ సాయిబాబా తన మరణానికి ముందు 1918లో ప్రకటించాడు. సత్యసాయిబాబా 1926లో జన్మించారు. తనను షిర్డీ బాబాగా ప్రకటించుకున్నారు. గత జన్మలో తాను షిర్డీ సాయిబాబానని ఆయన తర్వాత ప్రకటించుకున్నారు. తాను మాండ్యాలో ప్రేమ సాయిగా పుడుతానని సత్యసాయి బాబా తన ప్రవచనాల సందర్భంగా చెప్పేవారు. కానీ ఇప్పటి వరకు సత్యసాయి ట్రస్టు ఆయన వారసుడిని ప్రకటించలేదు. సత్యసాయి వారసుడిని ప్రకటించే కార్యక్రమానికి సత్యసాయి ట్రస్టు స్వస్తి చెప్పినట్లు సమాచారం. సత్యసాయి బాబా సోదరుడు జానకీ రామ్ కుమారుడు రత్నాకర్ సత్య సాయి ట్రస్టులో శక్తివంతుడైన సభ్యుడు.
Comments
prashanthi nilayam sathya saibaba ananthapur puttaparthi ప్రశాంతి నిలయం సత్య సాయిబాబా అనంతపురం పుట్టపర్తి
English summary
While questions were doing the rounds about the future of the international spiritual centre ever since Saibaba fell sick four years back, ashram sources said Puttaparthi would continue as a major spiritual centre and as second Shirdi' in the country.
Story first published: Tuesday, April 5, 2011, 11:22 [IST]