సుప్రీంలో జగన్కు మళ్లీ చుక్కెదురు: కామన్ సింబల్పై ఈసీదే నిర్ణయం

పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని సూచించగలమని చెప్పింది. అయితే పార్టీకి కామన్ సింబల్ కేటాయించడంలో తుది నిర్ణయం మాత్రం ఈసీదేనని చెప్పింది. రెండోసారి కూడా తమకు కోర్టులో చుక్కెదురు కావడంతో జగన్ వర్గం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇది వరకు కూడా కామన్ సింబల్ కోసం జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అప్పుడు కూడా కోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే జగన్ మాత్రం రెండోసారి కోర్టుకు వెళ్లారు. రెండోసారి కూడా ఎదురు గాలి వీచింది.
త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లి కామన్ సింబల్ను తెచ్చుకొని అదే సింబల్పై ఎన్నికల బరిలోకి దిగాలని యోచించారు. ఉప ఎన్నికలలో తన తల్లి విజయమ్మ, తాను ఒకే గుర్తుపై పోటీ చేస్తే కలిసి వస్తుందని జగన్ భావించారు. కానీ సుప్రీంలో చుక్కెదురు కావడంతో ఇప్పుడు ఎన్నికలకు ఈసీ ఇచ్చే గుర్తులపై వెళ్లే అవకాశం ఉంది. అయితే సుప్రీం సూచనల మేరకు ఈసీ పరిశీలించే అవకాశం కూడా లేక పోలేదు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications