సన్నిహితుల మాటతో జగన్పై పోటీకి కందుల వెనక్కి తగ్గుతారా?

బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాల్లో కాంగ్రెసుకు ఏమాత్రం పట్టులేదని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా ఉండటమే బెటర్ అని వారు కందులను హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో గట్టి పోటీ అనుకున్న దివంగత వైయస్ పైనే లోకసభ స్థానానికి పోటీ చేసి ఆయనను ఓటమి అంచులోకి తీసుకు వెళ్లారని అయితే జగన్పై పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతో కందుల రాజమోహన్ రెడ్డి సోదరుడు కందుల శివానందరెడ్డి పోటీకే సై అంటున్నట్టుగా తెలుస్తోంది.
వైయస్ కుటుంబంతో ఢీకొట్టి గెలిచే అవకాశాలున్నాయని శివానంద అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో తమకు మంచి పట్టు ఉందని, కాంగ్రెసు టిక్కెట్ ఇస్తే కాంగ్రెసు ఓటింగు జత కలిసి గెలవడం ఖాయమని శివానందరెడ్డి అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పోటీ చేయడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అయితే వీరు తమ సన్నిహితులతో భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోటీ చేస్తామని ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గితే బావుండదని, అయినా గెలుపు ఖాయంగా కనిపిస్తున్నందున తప్పుకోవడంలో అర్థం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications