వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్ర మంత్రి రాణే తనయుడిపై హత్యాయత్నం కేసు
నితేష్ తనపై కాల్పులు జరిపాడని నితేష్ నడుపుతున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జివో) ఉద్యోగి చింటూ షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆ తర్వాత బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. నితేష్ను రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చింటూ ఆరోపిస్తున్నాడు. కేసును హైకోర్టు సిబిఐకి బదిలీ చేస్తూ మార్చి 24వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.
Comments
English summary
The Central Bureau of Investigation (CBI) has booked the son of Maharashtra Industry minister Narayan Rane for attempt to murder.
Story first published: Saturday, April 9, 2011, 15:23 [IST]