వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా తరహా ఉద్యమం, జగన్ మద్దతు హాస్యాస్పదం: మధుయాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించుకుంటే ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే తరహా శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభిస్తామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ సోమారం అన్నారు. మే 10 తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడకుంటే తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులం నిరాహార దీక్షకు దిగుతామని చెప్పారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అవినీతిపై పోరు చేసిన అన్నాహజారేకు కూడా అవినీతిపరుడైన జగన్ మద్దతు హాస్యాస్పదం అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలు కడప, ఢిల్లీ మధ్య పోరు అని చెప్పడం సరికాదన్నారు.

English summary
Nizamabad MP Madhu Yashki said today that they will fight for Telangana as Anna Hazare after May 10th. He condemned Ex MP YS Jagan comments on AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X