ఈ ఉప ఎన్నికలతో కాంగ్రెసు పతనం ప్రారంభమైంది: వైయస్ జగన్

కాగా, వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు మంగళవారం ఎన్నికల కమిషన్ అధికారి దక్షిణామూర్తిని కలుసుకున్నారు. వైయస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు కడప లోకసభ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైయస్సార్ కాంగ్రెసు తరఫున నామినేషన్ వేసిన మహబూబ్ బాషాపై కూడా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కడప లోకసభ నియోజకవర్గంలో పోలీసులకు పట్టుబడిన 82 లక్షల రూపాయలు కాంగ్రెసు పార్టీకి చెందినవేనని వారు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications