వైయస్ వారసుడు జగన్ అనేది ఎప్పుడో రుజువైంది: భూమన కరుణాకర్ రెడ్డి
విజయమ్మ ఎన్నికల ప్రచారానికి తిరుగుతుంటే ప్రజలే ఆమెను తిరగవద్దని సూచిస్తున్నారని, మేమంతా మీ వెంట ఉండగా తిరగడం ఎందుకని అంటున్నారని, అయితే ఎప్పుడూ ప్రజలలో ఉండే ఆ కుటుంబం మాత్రం ప్రజల వద్దకు వెళుతుందని అన్నారు. జగన్, విజయమ్మలను భారీ ఆధిక్యంతో గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఓటర్లు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ మాత్రం ఎన్నికల సందర్భంగా పైశాచికంగా ప్రవర్తిస్తుందని అన్నారు.
bhumana karunakar reddy ys jagan vijayamma Pulivendula kadapa congress భూమన కరుణాకర్ రెడ్డి వైయస్ జగన్ విజయమ్మ పులివెందుల కడప కాంగ్రెసు
English summary
Ex TTD chairman Bhumana Karunakar Reddy said that late YS Rajasekhar Reddy heir was already confirmed. He blamed Congress and AICC president Sonia Gandhi attitude in by-pole.
Story first published: Thursday, April 14, 2011, 10:38 [IST]