పరిటాల రవి కేసును మళ్లీ విచారణ జరిపించాలి: కోడెల

పరిటాల రవి హత్యలో జగన్ హస్తం కోణంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు, శాసనసభ్యులు అందరూ కడప, పులివెందుల ఉప ఎన్నికల కోసం ఒకే జిల్లాలో తిష్ట వేయడం వలన రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. ప్రజల గురించి పట్టించుకోవాల్సిన మంత్రులు ఒకే జిల్లాకు పరిమితం అయి పోయారన్నారు. వైయస్ జగన్ తన అవినీతి సొమ్ముతో ఉప ఎన్నికలలో గెలుపొందాలని భావిస్తున్నారన్నారు. ఇప్పటికే జగన్ 100 కోట్ల రూపాయలను కడపకు తరలించారని ఆరోపించారు.
Comments
ys jagan dl ravindra reddy paritala ravi guntur కోడెల శివప్రసాద్ వైయస్ జగన్ డిఎల్ రవీంద్రా రెడ్డి పరిటాల రవి గుంటూరు
English summary
TDP senior leader Kodela Shiva Prasad demanded government to re-open Paritala Ravi murder case. He blamed Congress government for ministers and MLAs were sitted in Kadapa.
Story first published: Thursday, April 14, 2011, 12:29 [IST]