జగన్ వర్గం ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు: కొండా సురేఖ

ఉప ఎన్నికలలో కడప ప్రజలు కాంగ్రెసుకు తమ ఓటుతో ఎలాగైనా బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని పావుగా వాడుకొని గెలిచేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అందుకే వైయస్ బొమ్మను కాంగ్రెసు పెట్టుకుంటుందని అన్నారు. జగన్ పార్టీకి కామన్ సింబల్ లేక పోయినా వారి గుర్తులనే ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. కడపలో జగన్ను, పులివెందులలో విజయమ్మను ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని ఆమె చెప్పారు.
More From
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications