మిస్టర్ పర్ఫెక్ట్ టిక్కెట్ల కోసం తొక్కిసలాట: ప్రభాస్ అభిమాని మృతి

అయితే టిక్కెట్ల కౌంటర్ ఓపెన్ అయ్యాక భారీగా తరలి వచ్చిన అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నాగ మద్దిలేటి అనే ప్రభాస్ అభిమాని మృతి చెందినట్లుగా సమాచారం. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలవుతున్న మిస్టర్ పర్పెక్ట్ చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు నిర్మించగా, కె.దశరథ్ దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications