పుట్టపర్తిలో అశాంతి: తన పౌరులను హెచ్చరించిన అమెరికా

పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద యెత్తున బలగాలను తరలించిందని, బ్యారికేడ్లు ఏర్పాటుచేసిందని, సందర్సకుల ప్రయాణ పత్రాలను తనిఖీ చేస్తున్నారని, పోలీసులు 144వ సెక్షన్ విధించారని, వాణిజ్య సంస్థలను మూసేశారని వివరించింది. ప్రశాంతి నిలయం వద్ద హింస చెలరేగే అవకాశాలు లేవని, అయినా భద్రత పట్ల అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. భారీ ప్రజా సమ్మేళనాలు, ప్రదర్శనల వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. భారత దేశంలో ఉంటున్న అమెరికా పౌరులు అణెరికా దౌత్య కార్యాలయంలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని చెప్పింది.












Click it and Unblock the Notifications