పుట్టపర్తిలో అశాంతి: తన పౌరులను హెచ్చరించిన అమెరికా

పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద యెత్తున బలగాలను తరలించిందని, బ్యారికేడ్లు ఏర్పాటుచేసిందని, సందర్సకుల ప్రయాణ పత్రాలను తనిఖీ చేస్తున్నారని, పోలీసులు 144వ సెక్షన్ విధించారని, వాణిజ్య సంస్థలను మూసేశారని వివరించింది. ప్రశాంతి నిలయం వద్ద హింస చెలరేగే అవకాశాలు లేవని, అయినా భద్రత పట్ల అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. భారీ ప్రజా సమ్మేళనాలు, ప్రదర్శనల వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. భారత దేశంలో ఉంటున్న అమెరికా పౌరులు అణెరికా దౌత్య కార్యాలయంలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని చెప్పింది.
More From
-
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications