నలుగురు మంత్రులకు ఇసి నోటీసులు, చర్చిలోకి వెళ్లారని ఆరోపణ

కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఓడించడానికి మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే వారు గుడ్ ఫ్రైడే రోజు ఓటర్లను ప్రభావితం చేయడానికి చర్చిలోకి ప్రవేశించారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications